News

ప్రముఖ నటి బి. సరోజాదేవి (87) సోమవారం (జూలై 14) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సరోజాదేవి బెంగళూరులోని తన ...
ఈ స్వామిని గన్నేరు పువ్వులతో కొలిస్తే పట్టిందల్లా బంగారమే అవుతుందట.. ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన ఆలయాలు అరుదుగా ఉంటాయి. పూర్తి ...
భారీగా పతనమైన ధరలు. అప్పడు కేజీ రూ.100 ఉంటే.. ఇప్పుడు కేజీ కేవలం రూ. 5 మాత్రమే. అంటే ధర ఏ స్థాయిలో పతనమైందో అర్థం చేసుకోవచ్చు ...
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందున్న ట్రాన్స్‌ఫార్మర్‌ పాడై కరెంట్ లేక ఎండుతున్న ...
మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. డ్వాక్రా సంఘాల్లోని వారికి అదిరిపోయే తీపికబురు తీసుకువచ్చింది. దీని వల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు.
గోదావరి జిల్లాలోని కాకినాడలో తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6000 కేజీల కూరగాయలతో అలంకరణ, లక్ష తులసి పూజలు నిర్వహించారు.
Perni Nani: ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? నేతలు ప్రజా పాలన వదిలేసి.. వివాదాలు, తిట్టుకోవడాలపై ఎందుకు కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు? రీల్ డైలాగ్స్‌ని రియల్ లోకి ఎందుకు తెస్తున్నారు? అసలు పేర్ని నానీ ఏం ...
UGC NET Result 2025 Date: ప్రజలు UGC NET జూన్ 2025 ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితం విడుదలైన తర్వాత, అభ్యర్థులు ...
కోట శ్రీనివాసరావు అంతిమ సంస్కారాలు ముగిశాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌ మహాప్రస్థానంలో ఆయనకు కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు ...
ఫిట్‌నెస్ పట్ల ఆసక్తి ఉన్నవారు ఎక్కువగా ప్రోటీన్ ఉండటంతో కాచిన గుడ్లు తింటారు, ఎందుకంటే ఇవి కండరాల మరమ్మతులో సహాయపడతాయని వారు ...
శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. రద్దీ పెరగడంతో ఉచిత స్పర్శదర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది.
విశాఖ రైల్వే స్టేషన్‌లో క్యాప్సూల్ హోటల్ ప్రారంభం అయింది. తూర్పు కోస్తా రైల్వేజోన్ ఆధ్వర్యంలో 73 సింగిల్, 15 డబుల్, 18 మహిళల బెడ్స్‌తో ఈ హోటల్ అందుబాటులోకి వచ్చింది.