News

విశాఖ రైల్వే స్టేషన్‌లో క్యాప్సూల్ హోటల్ ప్రారంభం అయింది. తూర్పు కోస్తా రైల్వేజోన్ ఆధ్వర్యంలో 73 సింగిల్, 15 డబుల్, 18 మహిళల బెడ్స్‌తో ఈ హోటల్ అందుబాటులోకి వచ్చింది.
భారీగా పతనమైన ధరలు. అప్పడు కేజీ రూ.100 ఉంటే.. ఇప్పుడు కేజీ కేవలం రూ. 5 మాత్రమే. అంటే ధర ఏ స్థాయిలో పతనమైందో అర్థం చేసుకోవచ్చు ...
Perni Nani: ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? నేతలు ప్రజా పాలన వదిలేసి.. వివాదాలు, తిట్టుకోవడాలపై ఎందుకు కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు? రీల్ డైలాగ్స్‌ని రియల్ లోకి ఎందుకు తెస్తున్నారు? అసలు పేర్ని నానీ ఏం ...
ప్రముఖ నటి బి. సరోజాదేవి (87) సోమవారం (జూలై 14) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సరోజాదేవి బెంగళూరులోని తన ...
మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. డ్వాక్రా సంఘాల్లోని వారికి అదిరిపోయే తీపికబురు తీసుకువచ్చింది. దీని వల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు.
పిల్లల ఎదుగుదలకు అత్యవసరమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి. సరైన పోషణతో మీ పిల్లలు ఆరోగ్యంగా, తెలివిగా మారతారు, ఆసుపత్రి ...
2. మితంగా తింటే మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రభావం ఉంటుంది.
ముక్కుపై మొండి బ్లాక్‌హెడ్స్‌తో బాధపడుతున్నారా? కేవలం 5 నిమిషాల్లో వాటిని తొలగించుకోవడానికి సులభమైన, సహజసిద్ధమైన ఇంటి ...
మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి, ఈ నల్లటి ప్లాస్టిక్ కంటైనర్‌లను అస్సలు ఉపయోగించవద్దని డాక్టర్ సలీం జైదీ గట్టిగా సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి బదులుగా, వీలైనంత వరకు ...
‘బాబీ’, ‘సాగర్’, ‘క్రాంతివీర్’, ‘రుద్దాలి’ వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.
ఫిట్‌నెస్ పట్ల ఆసక్తి ఉన్నవారు ఎక్కువగా ప్రోటీన్ ఉండటంతో కాచిన గుడ్లు తింటారు, ఎందుకంటే ఇవి కండరాల మరమ్మతులో సహాయపడతాయని వారు ...
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుక ఘనంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు ...